Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రకుల్ప్రీత్ సింగ్కు ఈడీ నోటీసులు, మరోసారి విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రముఖ సినీనటి రకుల్ప్రీత్ సింగ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో గతేడాది సెప్టెంబర్ 3న రకుల్ను ఈడీ అధికారులు విచారించారు. అత్యవసరంగా వెళ్లాల్సి ఉందని అప్పుడు విచారణ మధ్యలోనే రకుల్ వెళ్లిపోయారు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రముఖ సినీనటి రకుల్ప్రీత్ సింగ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో గతేడాది సెప్టెంబర్ 3న రకుల్ను ఈడీ అధికారులు విచారించారు. అత్యవసరంగా వెళ్లాల్సి ఉందని అప్పుడు విచారణ మధ్యలోనే రకుల్ వెళ్లిపోయారు. దీంతో ఈడీ అధికారులు ఆమెను పూర్తిస్థాయిలో విచారించలేకపోయారు.
ఈ నేపథ్యంలో మరోసారి విచారణకు హాజరుకావాలని తాజాగా ఈడీ అధికారులు రకుల్కు నోటీసులు జారీ చేశారు. టాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారంపై 2017 జులైలో ఎన్డీపీఎస్ చట్టం కింద తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సిట్ ఏర్పాటు చేసి పలువురు సినీ ప్రముఖులును విచారించారు.గతేడాది సెప్టెంబర్లో మనీలాండరింగ్ కింద ఈ కేసులో ఈడీ అధికారులు విచారణ చేపట్టారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Drugs Seize In KPHB: హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం, కేపీహెచ్బీలో ఒక వ్యక్తి నుంచి 13 గ్రాముల ఎంఎండీఏ సీజ్
Advertisement
Advertisement
Advertisement