Amitabh Bachchan Visits Ayodhya: అయోధ్య రామమందిరంలో అమితాబ్ బచ్చన్ పూజలు, కుటుంబంతో కలిసి రామ్ లల్లాను దర్శించుకున్న బాలీవుడ్ బిగ్ బి
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన కుమారుడు అభిషేక్ బచ్చన్తో కలిసి రామ్ ఆలయాన్ని సందర్శించుకున్నారు. అయోధ్య రామాలయంలో పూజలు చేశారు.కాగా జనవరి 22న, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామమందిర ప్రతిష్ఠాపన సందర్భంగా అమితాబ్ బచ్చన్ మరియు పలువురు ఇతర సినీ తారలు పాల్గొన్న సంగతి విదితమే.తాజాగా అమితాబ్ తన కుటుంబంతో కలిసి రామ మందిరంలో ప్రార్థనలు చేశారు.
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన కుమారుడు అభిషేక్ బచ్చన్తో కలిసి రామ్ ఆలయాన్ని సందర్శించుకున్నారు. అయోధ్య రామాలయంలో పూజలు చేశారు.కాగా జనవరి 22న, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామమందిర ప్రతిష్ఠాపన సందర్భంగా అమితాబ్ బచ్చన్ మరియు పలువురు ఇతర సినీ తారలు పాల్గొన్న సంగతి విదితమే.తాజాగా అమితాబ్ తన కుటుంబంతో కలిసి రామ మందిరంలో ప్రార్థనలు చేశారు.
Here's Pics
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)