ADR Report: లోక్‌ సభ సిట్టింగ్‌ ఎంపీల్లో 44 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు.. మొత్తం ఎంపీల్లో 5 శాతం మంది బిలియనీర్లు.. ఏడీఆర్‌ నివేదిక

లోక్‌ సభ సిట్టింగ్‌ ఎంపీల్లో 44 శాతం మంది అంటే 225 మందిపై క్రిమినల్‌ కేసులున్నాయని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) అనే ఎన్జీవో వెల్లడించింది.

Parliament (Credits: X)

Newdelhi, Mar 30: లోక్‌ సభ సిట్టింగ్‌ ఎంపీల్లో (Loksabha Sitting MPs) 44 శాతం మంది అంటే 225 మందిపై క్రిమినల్‌ కేసులున్నాయని (Criminal Cases) అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌-ADR) అనే ఎన్జీవో వెల్లడించింది. మొత్తం ఎంపీల్లో 5 శాతం మంది బిలియనీర్లున్నట్టు ప్రకటించింది. ఒక్కొక్కరి సంపద వందకోట్లకు పైగా ఉన్నదని పేర్కొన్నది. క్రిమినల్‌ కేసులు నమోదైన ఎంపీల్లో 29 శాతం మందిపై హత్య, హత్యాయత్నం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం, కిడ్నాప్‌, మహిళలపై నేరాలకు పాల్పడటం లాంటి తీవ్రమైన కేసులున్నాయి.

Election Commission Exit Polls: ఏప్రిల్ 19 ఉదయం 7 నుంచి జూన్ 1న సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌‌ బ్యాన్.. కీలక నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్నికల సంఘం

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement