COVID-19 Vaccination: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం, 18 ఏళ్లు పైబడిన అందరికీ కోవిడ్ వ్యాక్సినేషన్, మే 1 నుంచి మూడో విడత టీకాల పంపిణీకి మార్గదర్శకాలు జారీ

COVID-19 vaccine | Representational Image (Photo Credits: IANS)

దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే1 నుంచి మూడో విడత వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని తెలిపింది. 18 ఏళ్ల పైబడిన అందరూ టీకా తీసుకునేందుకు అర్హులను కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు సోమవారం మార్గదర్శకాలు జారీ చేసింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement