MLA Arun Narang: కొత్త చట్టాలకు మద్దతుగా మాట్లాడిన ఎమ్మెల్యే అరుణ్‌ నారంగ్‌‌పై రైతుల దాడి, ఖండించిన సీఎం అమరీందర్ సింగ్, బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశాలు

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు మద్దతుగా మాట్లాడిన బీజేపీ ఎమ్మేల్యే అరుణ్‌ నారంగ్ పై‌ (BJP MLA Arun Narang)  రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ పోలీసులు ఉన్నా కూడా రైతులు వినకుండా ఎమ్మెల్యేను చితకబాదారు. తమకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఈ దాడి ఘటనను సీఎం అమరీందర్‌సింగ్‌ ఖండించారు. బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశించారు. ఎమ్మెల్యేపై దాడి ఘటనను సంయుక్త కిసాన్‌మోర్చా ఖండించింది. ఇలాంటి ధోరణిని తాము ప్రోత్సహించబోమని, రైతులు శాంతియుతంగా నిరసన తెలుపాలని సూచించింది.

BJP MLA Arun Narang (Photo-ANI)

బీజేపీ ఎమ్మెల్యే అరుణ్ నారంగ్ పై పంజాబ్ రైతుల దాడి వీడియో 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement