Delhi: ప్రాణాలు తీసిన కోచింగ్ సెంటర్, సెల్లార్‌లో లైబ్రరీ- ముగ్గురు సివిల్స్ విద్యార్థులు మృతి, విద్యార్థుల ఆందోళన, న్యాయం చేయాలని డిమాండ్

ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాత రాజేంద్రనగర్‌లోని రావు ఐఏఎస్‌ కోచింగ్‌ సెంటర్‌ బేస్‌మెంట్‌ నీటమునిగింది. సెల్లార్‌లో లైబ్రరీ ఉండగా దీని గేట్ బయోమెట్రిక్ ఇంప్రెషన్‌తో మాత్రమే అన్‌లాక్ చేయబడుతుంది. నీటి ఎద్దడి, విద్యుత్తు అంతరాయం కారణంగా గేటుకు తాళం పడింది. ముగ్గురు విద్యార్థులు లోపల చిక్కుకున్నారు. ముగ్గురూ నీటిలో మునిగి చనిపోయారు.

Delhi coaching centre flooded updates 3 dead,students protests, heavy force deployed

Delhi, July 28:  ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాత రాజేంద్రనగర్‌లోని రావు ఐఏఎస్‌ కోచింగ్‌ సెంటర్‌ బేస్‌మెంట్‌ నీటమునిగింది. సెల్లార్‌లో లైబ్రరీ ఉండగా దీని గేట్ బయోమెట్రిక్ ఇంప్రెషన్‌తో మాత్రమే అన్‌లాక్ చేయబడుతుంది. నీటి ఎద్దడి, విద్యుత్తు అంతరాయం కారణంగా గేటుకు తాళం పడింది. ముగ్గురు విద్యార్థులు లోపల చిక్కుకున్నారు. ముగ్గురూ నీటిలో మునిగి చనిపోయారు.

నాలుగు రోజుల క్రితం వర్షపు నీటిలో కరెంటు షాక్ తగిలి యూపీఎస్సీ విద్యార్థి మృతి చెందాడు. అంటే వారంలో నలుగురు విద్యార్థులు చనిపోయారు. దీంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ బోణి,తొలి మహిళగా చరిత్ర సృష్టించిన భాకర్, కాంస్యంతో పతకాల పట్టిక ప్రారంభం

Here's Video:

నిన్న సాయంత్రం ఢిల్లీలో వర్షం కురిసింది. పాత రాజేంద్రనగర్‌లోని రావు ఐఏఎస్‌ కోచింగ్‌ సెంటర్‌ బేస్‌మెంట్‌ నీటమునిగింది. ఇక్కడ ఒక లైబ్రరీ ఉండేది. దీని గేట్ బయోమెట్రిక్ ఇంప్రెషన్‌తో మాత్రమే అన్‌లాక్ చేయబడుతుంది. నీటి ఎద్దడి, విద్యుత్తు అంతరాయం కారణంగా గేటుకు తాళం పడింది. ముగ్గురు… pic.twitter.com/OzC0KQ5IBr

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement