Mahatma Gandhi: గాంధీజీకి డిగ్రీ లేదు.. కానీ జాతిపిత అయ్యారు.. జమ్ముకశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా వ్యాఖ్యలు
అహింసా వాది మహాత్మాగాంధీకి డిగ్రీ లేకపోయినా విద్యాధికుడిగా కనిపిస్తారని, జాతిపిత అయ్యారని జమ్ముకశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా వ్యాఖ్యానించారు. గ్వాలియర్లోని ఐటీఎమ్ వర్సిటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
Hyderabad, March 25: అహింసా వాది మహాత్మాగాంధీకి (Mahatma Gandhi) డిగ్రీ (Degree) లేకపోయినా విద్యాధికుడిగా కనిపిస్తారని, జాతిపిత అయ్యారని జమ్ముకశ్మీర్ (JammuKashmir) ఎల్జీ మనోజ్ సిన్హా వ్యాఖ్యానించారు. గ్వాలియర్లోని ఐటీఎమ్ వర్సిటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘డిగ్రీ పొందడమే చదువుకున్నట్టు’ కాదని అర్థం వచ్చేలా ఆయన ప్రసంగించారు. ‘చాలా మంది గాంధీజీకి న్యాయ శాస్త్ర డిగ్రీ ఉందనుకుంటారు. ఆయన విద్యార్హత హై స్కూల్ డిప్లొమా మాత్రమే. ఆయన లా ప్రాక్టీస్కు అర్హత సాధించారు కానీ ఆయనకు డిగ్రీ లేదు. మీకు మార్క్ ట్వెయిన్ గురించి తెలుసా?’ అని సిన్హా అన్నారు. సిన్హా వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి.
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement