Cancer Cases in India: క్యాన్సర్ భారతం.. దేశంలో ఒకే ఏడాది 9.1 లక్షల మందికిపైగా మృత్యువాత.. మరో 14.1 లక్షల కేసుల కేసులు
ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మహమ్మారి కోరలు చాస్తున్నది. ఇటీవల కాలంలో క్యాన్సర్ కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. ఒక్క భారత్లోనే 2022లోనే 14.1 లక్షల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి.
Newdelhi, Feb 3: ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ (Cancer) మహమ్మారి కోరలు చాస్తున్నది. ఇటీవల కాలంలో క్యాన్సర్ కేసులు (Cancer Cases), మరణాలు భారీగా పెరుగుతున్నాయి. ఒక్క భారత్లోనే 2022లోనే 14.1 లక్షల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. 9.1 లక్షల మంది మృతి చెందారు. భారత్లో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో క్యాన్సర్ రెండో స్థానంలో ఉన్నది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తాజా నివేదికలో వెల్లడైంది.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement