Lightning Strikes in Bihar: తీవ్ర విషాదం, 24 గంటల్లో పిడుగుపాటుకు 15 మంది మృతి, మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు ఎక్స్ గ్రేషియా

బీహార్‌లోని ఎనిమిది జిల్లాల్లో గత 24 గంటల్లో పిడుగుపాటుకు 15 మంది మృతి చెందినట్లు అధికారులు బుధవారం తెలిపారు. పిడుగుపాటుకు 15 మంది మృతి చెందడం పట్ల బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంతాపం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

Lightning, Representational Image (Photo Credits: Pixabay)

బీహార్‌లోని ఎనిమిది జిల్లాల్లో గత 24 గంటల్లో పిడుగుపాటుకు 15 మంది మృతి చెందినట్లు అధికారులు బుధవారం తెలిపారు. పిడుగుపాటుకు 15 మంది మృతి చెందడం పట్ల బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంతాపం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లలోనే ఉండాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, రోహ్తాస్ జిల్లాలో ఐదు మరణాలు నమోదయ్యాయి, తరువాత కతిహార్, గయా మరియు జెహనాబాద్‌లో ఇద్దరు చొప్పున మరణించారు. అంతేకాకుండా, ఖగరాయ్, కైమూర్, బక్సర్ మరియు భాగల్పూర్‌లో ఒక్కొక్కరు మరణించారు.

ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement