Bihar: సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉన్నా.. కల్తీ మద్యం తాగి ఆరు మంది మృతి, మరో నలుగురు ఆస్పత్రిలో..బీహార్ లో విషాద ఘటన
బీహార్ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉన్న సంగతి విదితమే. అయితే తాజాగా బీహార్ లో కల్తీ మందు తాగి ఆరుగురు మరణించారు. బక్సర్ జిల్లాలోని అమ్సారీలో బుధవారం రాత్రి పలువురు కల్తీ మద్యం సేవించారు. దీంతో వారు ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
బీహార్ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉన్న సంగతి విదితమే. అయితే తాజాగా బీహార్ లో కల్తీ మందు తాగి ఆరుగురు మరణించారు. బక్సర్ జిల్లాలోని అమ్సారీలో బుధవారం రాత్రి పలువురు కల్తీ మద్యం సేవించారు. దీంతో వారు ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బక్సర్ ఎస్పీ నీరజ్ కుమార్ సింగ్ తెలిపారు. కాగా సరన్ జిల్లాలో కల్తీ మద్యం తాగి ఐదుగురు మరణించి వారం రోజులు కాకముందే ఈ ఘటన చోటు చేసుకుంది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
IAF AN-32 Plane ‘Incident’ in West Bengal: ఇండియన్ ఎయిర్ఫోర్స్ విమానాలకు వరుస ప్రమాదాలు! హర్యానా, బెంగాల్లో కూలిన శక్షణ విమానాలు
Advertisement
Advertisement
Advertisement