Andhra Pradesh: విజయనగరంలో జిల్లా భోగాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, కారు-లారీ ఢీ..నలుగురు మృతి, వీడియో ఇదిగో

విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. అటుగా వస్తున్న లారీ ఢీ కొట్టగా నలుగురు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Fatal road accident at Vizianagaram District, Four killed(video grab)

విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. అటుగా వస్తున్న లారీ ఢీ కొట్టగా నలుగురు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.  విశాఖలో ఆర్టీసీ బస్సుపై యాసిడ్ ఎటాక్.. ముగ్గురు మహిళలకు గాయాలు (వీడియో)

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now