India Covid: దేశంలో ఆక్సిజన్ కొరత, భారీ సాయాన్ని ప్రకటించిన సింగపూర్, 500 బైపాప్‌ పరికరాలతో సింగపూర్ నుంచి ముంబైకు చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం

దేశంలో కరోనా కల్లోలం రేపుతున్న నేపథ్యంలో రేపుతోంది. తాజాగా ఆక్సిజన్‌ కొరత వెంటాడుతోంది. ఈ సంక్షోభ సమయంలో బ్రిటన్‌, అమెరికా, సింగపూర్‌ (Singapore), సౌదీ అరేబియగా తదితర దేశాలు భారత్‌కు అండగా నిలిచేందుకు రంగంలోకి దిగాయి.

Air India flight (photo-ANI)

దేశంలో కరోనా కల్లోలం రేపుతున్న నేపథ్యంలో రేపుతోంది. తాజాగా ఆక్సిజన్‌ కొరత వెంటాడుతోంది. ఈ సంక్షోభ సమయంలో బ్రిటన్‌, అమెరికా, సింగపూర్‌ (Singapore), సౌదీ అరేబియగా తదితర దేశాలు భారత్‌కు అండగా నిలిచేందుకు రంగంలోకి దిగాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ నుండి 500 బైపాప్‌ పరికరాలు , 250 ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్లు (oxygen concentrators), ఇతర వైద్య సామాగ్రి ఎయిర్ ఇండియా విమానం ద్వారా ఆదివారం రాత్రి ముంబైకు చేరుకున్నాయి. మరోవైపు 318 ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్లతో అమెరికాలోని జెఎఫ్‌కె విమానాశ్రయం నుంచి ఎయిరిండియా విమానం ఢిల్లీకి బయలు దేరింది. అటుసౌదీ అరేబియా 80 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ను భారత్‌కు అందించనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది.

Here's ANI Tweets

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement