Maharashtra NCP Split: మహారాష్ట్రలో శరద్ పవార్‌కి షాక్ ఇచ్చిన అజిత్ పవార్, 30 మంది ఎమ్మెల్యేలతో సీఎం షిండే వర్గానికి మద్దతు, అజిత్‌ పవార్ కి డిప్యూటీ సీఎం పదవి

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం. ఎన్సీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న అజిత్ పవార్ తిరుగుబాటు జెండా ఎగురవేశారు. 30 మంది ఎమ్మెల్యేలతో ఆయన సీఎం షిండే వర్గానికి మద్దతు తెలిపారు.

Ajit-Pawar-Oath

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం. ఎన్సీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న అజిత్ పవార్ తిరుగుబాటు జెండా ఎగురవేశారు. 30 మంది ఎమ్మెల్యేలతో ఆయన సీఎం షిండే వర్గానికి మద్దతు తెలిపారు. అజిత్‌కి డిప్యూటీ సీఎం పదవి, ఆయన అనుచరులకు 9 మందికి మంత్రి పదవులు ఇవ్వగా రాజభవన్లో ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్‌లకు శరద్ పవార్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇవ్వడంతో అజిత్ ఈ పని చేసినట్లు సమాచారం.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement