Andhra Pradesh: వీడియో ఇదిగో, పల్నాడు జిల్లాలో గాయపడిన లక్ష్మారెడ్డిని ఫోన్లో పరామర్శించిన జగన్, పార్టీ నుండి ఆర్థిక సహాయం అందుతుందని భరోసా..

పల్నాడు జిల్లా జూలకల్లు గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డిని వైయస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. లక్ష్మారెడ్డిని కొందరు వ్యక్తులు దాడి చేయగా రెండు కాళ్ళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో జగన్ ఫోన్ ద్వారా ఆయనను పరామర్శించారు. పార్టీ నుండి ఆర్థిక సహాయం లక్ష్మారెడ్డికి అందుతుందని భరోసా కల్పించారు.

Andhra Pradesh: YS Jagan Mohan Reddy Talk to Laxma Reddy in Phone Who injured in miscreants Attack in Palndau Watch Video

పల్నాడు జిల్లా జూలకల్లు గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డిని వైయస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. లక్ష్మారెడ్డిని కొందరు వ్యక్తులు దాడి చేయగా రెండు కాళ్ళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో జగన్ ఫోన్ ద్వారా ఆయనను పరామర్శించారు. పార్టీ నుండి ఆర్థిక సహాయం లక్ష్మారెడ్డికి అందుతుందని భరోసా కల్పించారు.

వీడియో ఇదిగో, రఘురామను స్పీకర్ కుర్చీలో కూర్చోపెట్టిన చంద్రబాబు, చైర్ లోంచి లేచిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు

YS Jagan Mohan Reddy Talk to Laxma Reddy in Phone

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement