Anupam Kher: రూ.500 నోటుపై అనుప‌మ్ ఖేర్ ఫోటో, ఈ కాలంలో ఏదైనా జరగవచ్చు అంటూ రాసుకొచ్చిన బాలీవుడ్ నటుడు

Anupam Kher with his photo on fake currency notes seized in Gujarat. (Photo credits: Facebook and X/@AnupamPKher)

దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం న‌కిలీ క‌రెన్సీలు క‌ల‌క‌లం రేపుతున్న విష‌యం తెలిసిందే. అయితే న‌కిలీ నోట్ల‌కు సంబంధించిన ఒక ముఠాను తాజాగా అహ్మ‌దాబాద్ పోలీసులు రెండ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. అయితే పోలీసుల‌కు ప‌ట్టుకున్న ఆ ముఠా ద‌గ్గ‌రున్న నోట్ల‌ను చూసి అధికారులు షాక్ అయ్యారు. వారి వ‌ద్ద రూ.500 నోట్ల‌లో నోట్ల‌లో మ‌హాత్మ గాంధీకి బ‌దులుగా బాలీవుడ్ నటుడు అనుప‌మ్ ఖేర్ బోమ్మ ఉంది.

అతి వాడకంతో చేజారిన పరిస్థితి.. యాంటీ బయోటిక్స్‌ పనిచేయని దుస్థితి.. ఐసీఎంఆర్‌ తాజా నివేదిక

అలాగే ఈ నోట్ల‌పై ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘రిసోల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ అని ముద్రించారు. ఈ నోట్ల‌ను ఉప‌యోగించి బంగారం కోన‌డానికి ప్ర‌య‌త్నం చేయ‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఈ విష‌యంలో ప‌లువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వ‌ద్ద నుంచి రూ.1.60 కోట్ల విలువైన ఫేక్ క‌రెన్సీని స్వాధీనం చేసుకున్నారు.దీనిపై నటుడు స్పందిస్తూ.. రూ.500 నోట్ల‌పై గాందీజీ ఫోటోకు బదులుగా నా ఫోటోనా అంటూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశాడు. ఈ కాలంలో ఏదైనా జరగవచ్చు అంటూ రాసుకోచ్చాడు.

Here's News

 

View this post on Instagram

 

A post shared by Anupam Kher (@anupampkher)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Share Now
Advertisement