Black Money in India: దేశంలో రూ.1.25 లక్షల కోట్ల నల్లధనం వెలికితీత, 4,600 కోట్ల విలువైన అక్రమాస్తులను అటాచ్ చేశామని తెలిపిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

1.25 లక్షల కోట్ల నల్లధనాన్ని ప్రభుత్వం వెలికితీసిందని, 4,600 కోట్ల విలువైన అక్రమాస్తులను అటాచ్ చేశామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశం షార్ట్‌కట్ రాజకీయాల వైపు వెళ్లకూడదని, సుపరిపాలన వైపు వెళ్లాలని ఆయన అన్నారు.

Union Minister Ashwini Vaishnaw (Photo-ANI)

1.25 లక్షల కోట్ల నల్లధనాన్ని ప్రభుత్వం వెలికితీసిందని, 4,600 కోట్ల విలువైన అక్రమాస్తులను అటాచ్ చేశామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశం షార్ట్‌కట్ రాజకీయాల వైపు వెళ్లకూడదని, సుపరిపాలన వైపు వెళ్లాలని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి స్పష్టమైన విజన్ ఉందని, దేశంలోని ప్రతి వ్యక్తికి సుపరిపాలన అందేలా డిజిటల్ నిర్మాణాన్ని ప్రధాని సిద్ధం చేశారని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement