Assam: విద్యుత్తు తీగలను తాకి అక్కడికక్కడే ఏనుగు మృతి, బురాపహార్ తేయాకు ఎస్టేట్లో విషాద ఘటన
అస్సాంలో ఓ ఏనుగు విద్యుత్తు తీగలకు తాకి మృతిచెందింది. ఈ ఘటన హాథిదండిలో జరిగినట్లు కాజీరంగ నేషనల్ పార్క్ అథారిటీ తెలిపింది. బురాపహార్ తేయాకు ఎస్టేట్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను తాకిన ఏనుగు అక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
అస్సాంలో ఓ ఏనుగు విద్యుత్తు తీగలకు తాకి మృతిచెందింది. ఈ ఘటన హాథిదండిలో జరిగినట్లు కాజీరంగ నేషనల్ పార్క్ అథారిటీ తెలిపింది. బురాపహార్ తేయాకు ఎస్టేట్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను తాకిన ఏనుగు అక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
Advertisement
సంబంధిత వార్తలు
Heart Attack: బిల్లు చెల్లిస్తూ.. గుండెపోటుతో యువకుడు మృతి.. రాజస్థాన్ లో ఘటన (వీడియో)
Viral Video: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి తన రూం డోర్ కొట్టాడని కారు డ్రైవర్ను చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కూతురు
Fire Accident in Puppalguda: పుప్పాలగూడలో భారీ అగ్నిప్రమాదం, ముగ్గురు మృతి, కిరాణషాపులో షార్ట్ సర్కూట్తో మూడంతస్తుల బిల్డింగ్కు వ్యాపించిన మంటలు
Nepal Earthquake: నేపాల్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదు.. వరుస భూకంపాలతో భయాందోళనలో ప్రజలు (వీడియో)
Advertisement
Advertisement
Advertisement