Chapra Hooch Tragedy: కల్తీ మద్యం ఘటనలో బీహార్లో 50కు చేరిన మృతుల సంఖ్య, నితీష్ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్షాలు
చప్రా జిల్లాలో కల్తీ మద్యం సేవించిన ఘటనలో మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది, ఇప్పటివరకు 50 మంది చనిపోయినట్లుగా అధికారులు తెలిపారు. 2016 ఏప్రిల్లో నితీష్ కుమార్ సర్కార్ బిహార్లో మద్యం తయారీ, విక్రయాలను నిషేధించింది.
చప్రా జిల్లాలో కల్తీ మద్యం సేవించిన ఘటనలో మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది, ఇప్పటివరకు 50 మంది చనిపోయినట్లుగా అధికారులు తెలిపారు. 2016 ఏప్రిల్లో నితీష్ కుమార్ సర్కార్ బిహార్లో మద్యం తయారీ, విక్రయాలను నిషేధించింది. రాష్ట్రంలో కల్తీ మద్యం సేవించి పలువురు మరణిస్తున్న ఘటనలపై నితీష్ సర్కార్ లక్ష్యంగా విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు చప్రా కల్తీ మద్యం వ్యవహారంలో ప్రత్యక దర్యాప్తు బృందం (సిట్)చే విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ నమోదైంది.బిహార్లో మద్యం తయారీ, విక్రయం, అక్రమ మద్యం నియంత్రణ కోసం కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలని పిటిషన్ డిమాండ్ చేసింది.
Here's ANI Tweet
Advertisement
సంబంధిత వార్తలు
Bihar Shocker: వీళ్లు పోలీసులేనా, మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తిని దారుణంగా కర్రలతో కొట్టిన పోలీసులు, రోడ్డుపై పార్క్ చేసిన పోలీస్ వాహనానికి ఆనుకొని కూర్చోవడమే నేరం, ఇద్దరు సస్పెండ్
Delhi Weather: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. ఎండవేడిమి నుండి ఉపశమనం, పలు రాష్ట్రాల్లో సైతం భారీ వర్షం, వీడియోలు ఇవిగో
Maha Shivratri Tragedy: వీడియో ఇదిగో, గోదావరిలో స్నానానికి దిగి గల్లంతైన ఐదుగురు యువకులు మృతి, తాడిపూడిలో తీవ్ర విషాద ఛాయలు
Major Tragedy Averted: షాకింగ్ వీడియో ఇదిగో, విమానం ల్యాండవుతుండగా రన్వే పైకి దూసుకొచ్చిన మరో విమానం, చివరకు ఏం జరిగిందంటే..
Advertisement
Advertisement
Advertisement