Bypoll Results 2022: 3 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు, సాయంత్రానికి వెలువడనున్న ఫలితాలు

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 3 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇక, ఎన్నికల్లో భాగంగా నేడు(ఆదివారం) ఓట్ల లెక్కింపు ప్రక్రియ ‍ప్రారంభమైంది.

Vote Counting in Azamgarh LS Bypolls. (Photo Credits: ANI)

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 3 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇక, ఎన్నికల్లో భాగంగా నేడు(ఆదివారం) ఓట్ల లెక్కింపు ప్రక్రియ ‍ప్రారంభమైంది.

ఉత్తర ప‍్రదేశ్‌లో 2 లోక్‌సభ స్థానాలు.. ఆజామ్‌ఘర్‌, రాంపూర్‌,

పంజాబ్‌లో లోక్‌సభ స్థానం సంగ్రూర్‌.

త్రిపురలో 4 అసెంబ్లీ స్థానాలు.. అగర్తలా, టౌన్‌ బార్డౌవాలీ, సుర్మా, జబ్రాజ్‌నగర్‌,

- ఢిల్లీలో అసెంబ్లీ స్థానం రాజీంద్ర నగర్‌,

- జార్ఖండ్‌లో మందార్‌,

- ఏపీలో ఆత్మకూర్‌ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఆదివారం సాయంత్రానికి వెలువడనున్నాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement