CCTV Footage Video: మనుషుల్లో మానవత్వం చచ్చిపోతోంది, రోడ్డు మీద నలుగురు దొంగలు ఓ వ్యక్తిని కొడుతుంటే చోద్యం చూస్తు నిలుచున్న స్థానికులు, అతన్ని కాల్చి రూ. 5 లక్షలు దోచుకెళ్లిన దుండగులు

జనవరి 14న ఢిల్లీలోని శక్తి నగర్, రూప్ నగర్ ప్రాంతంలో 2 మోటార్‌బైక్‌లపై వచ్చిన నలుగురు వ్యక్తులు 42 ఏళ్ల వ్యక్తిని కుడి కాలుపై కాల్చి దోచుకున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. దీనికి సంబంధించిన CCTV ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అయింది.బాధితుడు హన్నీ కల్రా కుడి కాలుకు గాయమైంది.

Delhi Crime (Photo-ANI)

జనవరి 14న ఢిల్లీలోని శక్తి నగర్, రూప్ నగర్ ప్రాంతంలో 2 మోటార్‌బైక్‌లపై వచ్చిన నలుగురు వ్యక్తులు 42 ఏళ్ల వ్యక్తిని కుడి కాలుపై కాల్చి దోచుకున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. దీనికి సంబంధించిన CCTV ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అయింది.బాధితుడు హన్నీ కల్రా కుడి కాలుకు గాయమైంది.బాధితుడి నుంచి నలుగురు దుండగులు రూ. 5 లక్షలు దోచుకెళ్లారు. కల్రా బహదూర్‌ఘర్ రోడ్డు, సదర్ బజార్ నుండి షాలిమార్ బాగ్ ప్రాంతానికి చెందిన తన యజమాని దగ్గర నుంచి ఈ డబ్బు అతను తీసుకువెళ్తుండగా దుండగులు దోచుకెళ్లారు.అతడిని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement