CCTV Footage Video: మనుషుల్లో మానవత్వం చచ్చిపోతోంది, రోడ్డు మీద నలుగురు దొంగలు ఓ వ్యక్తిని కొడుతుంటే చోద్యం చూస్తు నిలుచున్న స్థానికులు, అతన్ని కాల్చి రూ. 5 లక్షలు దోచుకెళ్లిన దుండగులు
జనవరి 14న ఢిల్లీలోని శక్తి నగర్, రూప్ నగర్ ప్రాంతంలో 2 మోటార్బైక్లపై వచ్చిన నలుగురు వ్యక్తులు 42 ఏళ్ల వ్యక్తిని కుడి కాలుపై కాల్చి దోచుకున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. దీనికి సంబంధించిన CCTV ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అయింది.బాధితుడు హన్నీ కల్రా కుడి కాలుకు గాయమైంది.
జనవరి 14న ఢిల్లీలోని శక్తి నగర్, రూప్ నగర్ ప్రాంతంలో 2 మోటార్బైక్లపై వచ్చిన నలుగురు వ్యక్తులు 42 ఏళ్ల వ్యక్తిని కుడి కాలుపై కాల్చి దోచుకున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. దీనికి సంబంధించిన CCTV ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అయింది.బాధితుడు హన్నీ కల్రా కుడి కాలుకు గాయమైంది.బాధితుడి నుంచి నలుగురు దుండగులు రూ. 5 లక్షలు దోచుకెళ్లారు. కల్రా బహదూర్ఘర్ రోడ్డు, సదర్ బజార్ నుండి షాలిమార్ బాగ్ ప్రాంతానికి చెందిన తన యజమాని దగ్గర నుంచి ఈ డబ్బు అతను తీసుకువెళ్తుండగా దుండగులు దోచుకెళ్లారు.అతడిని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
SSMB 29 Video Leaked: మహేశ్బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement