Cheetahs to Land in India on Tomorrow: రేపు దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు రానున్న 12 చిరుతలు, సి-17 గ్లోబ్‌మాస్టర్ ఎయిర్‌క్రాఫ్ట్ వాటిని ఇండియాకు తీసుకువస్తుందని తెలిపిన కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్

దక్షిణాఫ్రికా నుంచి రేపు 12 చిరుతలు భారత్‌కు రానున్నాయి. భారత వైమానిక దళానికి చెందిన సి-17 గ్లోబ్‌మాస్టర్ ఎయిర్‌క్రాఫ్ట్ రేపు వాటిని ఇండియాకు తీసుకురానుందని పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రి భూపేందర్ యాదవ్ ట్వీట్ చేశారు.

cheetath (Photo-ANI)

దక్షిణాఫ్రికా నుంచి రేపు 12 చిరుతలు భారత్‌కు రానున్నాయి. భారత వైమానిక దళానికి చెందిన సి-17 గ్లోబ్‌మాస్టర్ ఎయిర్‌క్రాఫ్ట్ రేపు వాటిని ఇండియాకు తీసుకురానుందని పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రి భూపేందర్ యాదవ్ ట్వీట్ చేశారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement