CM Revanth Reddy: సోషల్ మీడియా పోస్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం, బావ- బామ్మర్థులకు మా పవర్ త్వరలో తెలుస్తుంది..పదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపి మీరు ఏం వెలగబెట్టారో చెప్పాలని డిమాండ్

సోషల్ మీడియాలో నాలుగు పోస్టులు పెట్టి మొనగాళ్ళు అనుకుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వేములవాడలో మాట్లాడిన రేవంత్.. రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేస్తే పెద్దామనిషిగా అభినందించాల్సింది పోయి చిల్లర మాటలు మాట్లాడతారా అని మండిపడ్డారు.

CM Revanth Reddy angry on BRS Social Media posts(X)

సోషల్ మీడియాలో నాలుగు పోస్టులు పెట్టి మొనగాళ్ళు అనుకుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వేములవాడలో మాట్లాడిన రేవంత్.. రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేస్తే పెద్దామనిషిగా అభినందించాల్సింది పోయి చిల్లర మాటలు మాట్లాడతారా అని మండిపడ్డారు.

పదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపి మీరు ఏం వెలగబెట్టారు ? , మీరు 10 ఏళ్లలో చేసిన రైతు రుణమాఫీ లెక్కలు తీద్దాం అని సవాల్ విసిరారు. మీరు చేయలేని పనులను మేము చేస్తుంటే కడుపు మండుతుందా ? , త్వరలో జరిగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు మా కార్యకర్తలు సిద్దంగా ఉన్నారు అని తేల్చిచెప్పారు. అప్పుడు తెలుస్తుంది బావ బామ్మర్దులకు మా కార్యకర్తల పవర్ అన్నారు. వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి, రూ.127 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, బహిరంగసభలో పాల్గొని ప్రసంగించనున్న తెలంగాణ సీఎం

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement