DK Shivakumar: అందరికీ ఉచిత వ్యాక్సిన్ను కర్ణాటక ప్రభుత్వం ఇంకా ఎందుకు ప్రకటించలేదు?, ప్రపంచ వ్యాప్తంగా ఉచిత వ్యాక్సిన్ ఇస్తూ వ్యాక్సిన్ ధరలపై చర్చిస్తున్న ఏకైక దేశం ఇండియానే, ట్విట్టర్లో విరుచుకుపడిన డికె శివకుమార్
కర్ణాటక సర్కారుపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ విరుచుకుపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా ఉచిత వ్యాక్సిన్ ఇస్తూ వ్యాక్సిన్ ధరలపై చర్చిస్తున్న ఏకైక దేశం ఇండియానే కావచ్చు.
అందరికీ ఉచిత వ్యాక్సిన్ను కర్ణాటక ప్రభుత్వం ఇంతవరకూ ఎందుకు ప్రకటించలేదు? పౌరులందరికీ ఉచిత వ్యాక్సిన్ ఇవ్వాలన్నదే (DK Shivakumar demands free vaccination for all citizens) నా డిమాండ్' అని డీకే ఒక ట్వీట్లో పేర్కొన్నారు. ఈనెల 21న కూడా ఆయన (Karnataka Congress president DK Shivakumar) ఉచిత వ్యాక్సిన్ డిమాండ్ చేశారు.
రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులు వ్యాక్సిన్ సేకరణకు వేర్వేరు రేట్లు ఉండటం వివక్షాపూరితమని, దీని వల్ల అందరికీ వ్యాక్సినేషన్ చేరువకాదని ఆయన వ్యాఖ్యానించారు. నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీలో లాభాల ఆర్జనను అనుమతించ రాదని అన్నారు. సంక్షేమ చర్చగా 18 ఏళ్లు పైబడిన వారందరికీ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఉచిత వ్యాక్సిన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement