COVID-19 Fact Check: చైనాలో కల్లోలం రేపుతున్న వేరియంట్ మెదడుపై దాడి చేస్తుందనే వార్త అబద్దం, దీని వల్ల మానవులకు ప్రమాదకరం ఏమీ ఉండదని తెలిపిన పీఐబీ

చైనాలో పెరుగుతున్న COVID-19 సబ్‌వేరియంట్ మెదడుపై దాడి చేసేలా అభివృద్ధి చెందుతుందని అనేక మీడియా నివేదికలు పేర్కొన్నాయి. అయితే, క్లెయిమ్‌లు తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని పీఐబీ పేర్కొంది.దీని వల్ల మానవులకు ప్రమాదకరం ఏమీ ఉండదని తెలిపింది.

COVID-19 (Representative Image)

చైనాలో పెరుగుతున్న COVID-19 సబ్‌వేరియంట్ మెదడుపై దాడి చేసేలా అభివృద్ధి చెందుతుందని అనేక మీడియా నివేదికలు పేర్కొన్నాయి. అయితే, క్లెయిమ్‌లు తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని పీఐబీ పేర్కొంది.దీని వల్ల మానవులకు ప్రమాదకరం ఏమీ ఉండదని తెలిపింది.

Here's ANI Tweet

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement