Coronavirus in India: దేశంలో లక్షా నలభై వేల దిగువకు పడిపోయిన యాక్టివ్ కేసులు, కొత్తగా 11,466 మందికి కోవిడ్, 24 గంటల్లో 460 మంది మృతి
దేశంలో కొత్తగా 11,466 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, 460 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 1,39,683 మంది చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 11,961 మంది కోలుకున్నారు.
దేశంలో కొత్తగా 11,466 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, 460 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 1,39,683 మంది చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 11,961 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 3,37,87,047 మంది కోలుకున్నారు. కరోనా వల్ల దేశంలో మొత్తం 4,61,849 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న దేశంలో 52,69,137 డోసుల కరోనా వ్యాక్సిన్ వేశారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 109,63,59,205 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. కేరళలో నిన్న 6,409 మందికి కరోనా నిర్ధారణ అయింది. 47 మంది ప్రాణాలు కోల్పోయారు.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement
Advertisement