Covid in India: దేశంలో రోజు రొజుకు పెరుగుతున్న కేసులు, గత 24 గంటల్లో 3,303 మందికి కరోనా, తాజాగా 39 మంది మృతి
దేశంలో కొత్తగా మరో 3,303 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసులు 4,30,68,799కు చేరాయి. ఇప్పటివరకు 4,25,28,126 మంది కోలుకోగా, 5,23,693 మంది మృతిచెందారు. మరో 16980 కేసులు యాక్టివ్ ఉన్నాయి. గత 24 గంటల్లో 39 మంది కరోనాకు బలవగా, 2563 మంది డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
దేశంలో కొత్తగా మరో 3,303 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసులు 4,30,68,799కు చేరాయి. ఇప్పటివరకు 4,25,28,126 మంది కోలుకోగా, 5,23,693 మంది మృతిచెందారు. మరో 16980 కేసులు యాక్టివ్ ఉన్నాయి. గత 24 గంటల్లో 39 మంది కరోనాకు బలవగా, 2563 మంది డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 0.66 శాతానికి పెరిగిందని తెలిపింది. కాగా, మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని పేర్కొన్నది. రికవరీ రేటు 98.74 శాతం అని, మరణాల రేటు 1.22 శాతంగా ఉందని చెప్పింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,88,40,75,453 వ్యాక్సిన్లు పంపిణీ చేశామని, గత 24 గంటల్లో 19,53,437 మందికి వ్యాక్సినేషన్ చేశామని తెలిపింది.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)