COVID-19 in Chhattisgarh: కరోనాతో చనిపోయిన మృతదేహాన్ని ఓపెన్గా ట్రాక్టర్ ట్రాలీలో తరలింపు, ఛత్తీస్గఢ్లో కలకలం రేపిన ఘటన, తొందర వల్ల ఇలా జరిగి ఉంటుందని తెలిపిన పంచాయతీ అధికారి మిత్లేష్ చౌదరి
కరోనాతో మరణించిన ఒకరి మృతదేహాన్ని ఓపెన్గా ట్రాక్టర్ ట్రాలీలో తరలించారు. ఛత్తీస్గఢ్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రాజ్నందన్ గ్రామంలో కరోనాతో చనిపోయిన ఒక వ్యక్తి మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి ట్రాక్టర్ ట్రాలీలో తరలించడం వివాదమైంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు.
అయితే అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేసే క్రమంలో తొందర వల్ల ఇలా జరిగి ఉంటుందని పంచాయతీ అధికారి మిత్లేష్ చౌదరి తెలిపారు.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement
Advertisement