COVID-19 in Chhattisgarh: క‌రోనాతో చనిపోయిన మృతదేహాన్ని ఓపెన్‌గా ట్రాక్ట‌ర్ ట్రాలీలో తరలింపు, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో కలకలం రేపిన ఘటన, తొంద‌ర వ‌ల్ల ఇలా జ‌రిగి ఉంటుంద‌ని తెలిపిన పంచాయ‌తీ అధికారి మిత్లేష్ చౌదరి

క‌రోనాతో మ‌ర‌ణించిన ఒక‌రి మృతదేహాన్ని ‌ఓపెన్‌గా ట్రాక్ట‌ర్ ట్రాలీలో త‌ర‌లించారు. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. రాజ్‌నంద‌న్ గ్రామంలో క‌రోనాతో చ‌నిపోయిన ఒక వ్య‌క్తి మృతదేహాన్ని ఆసుప‌త్రి నుంచి ట్రాక్ట‌ర్ ట్రాలీలో త‌ర‌లించ‌డం వివాద‌మైంది. ఈ విష‌యాన్ని ఉన్న‌తాధికారుల‌కు తెలిపారు.

COVID-19 Victim’s Body Ferried on Tractor in Chhattisgarh (Photo-ANI)

అయితే అంత్య‌క్రియ‌ల కోసం ఏర్పాట్లు చేసే క్ర‌మంలో తొంద‌ర వ‌ల్ల ఇలా జ‌రిగి ఉంటుంద‌ని పంచాయ‌తీ అధికారి మిత్లేష్ చౌదరి తెలిపారు.

 

 

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement