Covid in Delhi: ఢిల్లీలో ప్రైవేటు స్కూళ్లో కరోనా కలకలం, టీచర్తో పాటు విద్యార్థికి కోవిడ్ పాజిటివ్, మిగతా విద్యార్థులందరికి సెలవులు ప్రకటించిన స్కూలు యాజమాన్యం
ఢిల్లీలోని ఓ ప్రైవేటు స్కూళ్లో కరోనా కలకలం సృష్టించింది. ఓ టీచర్తో పాటు విద్యార్థి కరోనా పాజిటివ్గా నిర్ధారించబడ్డారు. దీంతో మిగతా విద్యార్థులందరూ సెలవులు ప్రకటించారు. అయితే ఢిల్లీలో కొత్తగా 299 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ఢిల్లీలోని ఓ ప్రైవేటు స్కూళ్లో కరోనా కలకలం సృష్టించింది. ఓ టీచర్తో పాటు విద్యార్థి కరోనా పాజిటివ్గా నిర్ధారించబడ్డారు. దీంతో మిగతా విద్యార్థులందరూ సెలవులు ప్రకటించారు. అయితే ఢిల్లీలో కొత్తగా 299 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీకి సమీపంలోని నోయిడా, ఘజియాబాద్ల్లోనూ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీలోని ప్రైవేటు స్కూల్ కూడా ఈ ప్రాంతాలకు సమీపంలో ఉంది.కరోనా కలకలంపై ఆప్ ఎమ్మెల్యే అతిషి స్పందించారు. ఒక టీచర్, విద్యార్థికి కరోనా పాజిటివ్ అని తేలిందని తమకు నివేదికలు వచ్చాయన్నారు. ఆ స్కూల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement
Advertisement