Coronavirus in India: దేశంలో కొత్తగా 1,660 మందికి కోవిడ్, కొత్తగా 4,100 మంది మరణించినట్లు తెలిపిన వైద్యశాఖ, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 16,741 కేసులు యాక్టివ్
దేశంలో కరోనా వైరస్ ఉధృతి తగ్గుముఖం పట్టింది. గత వారం రోజుల నుంచి 2 వేలకు దిగువన పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,660 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. అయితే 4,100 మంది మరణించినట్లు తెలిపింది.
దేశంలో కరోనా వైరస్ ఉధృతి తగ్గుముఖం పట్టింది. గత వారం రోజుల నుంచి 2 వేలకు దిగువన పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,660 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. అయితే 4,100 మంది మరణించినట్లు తెలిపింది. ఈ సంఖ్య ప్రస్తుత మరణాలతో పాటు కొన్ని రాష్ట్రాల్లో ఇటీవల సంభవించిన మృతుల సంఖ్య అని స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని 4,700 మరణాలు, కేరళలోని 81 మరణాలను సవరించడంతో ఈ భారీ తేడా కనిపించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 16,741 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటి వరకు 182.87 కోట్ల టీకాల పంపిణీ జరిగింది. గత 24 గంటల్లో 2,349 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 98.75 శాతానికి చేరుకుంది.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement
Advertisement