Coronavirus in India: దేశ‌ంలో కొత్త‌గా 4,362 క‌రోనా కేసులు, గత 24 గంటల్లో 66 మంది మహమ్మారితో మృతి, రోజువారీ పాజిటివిటీ రేటు 0.71 శాతం

దేశ‌ంలో కొత్త‌గా 4,362 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న క‌రోనా వ‌ల్ల‌ 66 మంది ప్రాణాలు కోల్పోయార‌ని వివ‌రించింది. నిన్న క‌రోనా నుంచి 9,620 మంది కోలుకున్నార‌ని చెప్పింది. కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,23,98,095గా ఉంద‌ని పేర్కొంది.

Coronavirus in US (Photo Credits: PTI)

దేశ‌ంలో కొత్త‌గా 4,362 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న క‌రోనా వ‌ల్ల‌ 66 మంది ప్రాణాలు కోల్పోయార‌ని వివ‌రించింది. నిన్న క‌రోనా నుంచి 9,620 మంది కోలుకున్నార‌ని చెప్పింది. కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,23,98,095గా ఉంద‌ని పేర్కొంది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటోన్న వారి సంఖ్య‌ 54,118గా ఉంద‌ని వివ‌రించింది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 178.90 కోట్ల క‌రోనా వ్యాక్సిన్ డోసులు వినియోగించిన‌ట్లు తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.71 శాతంగా ఉంద‌ని చెప్పింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement