Coronavirus in India: దేశంలో తగ్గిన కరోనా కేసులు, కొత్తగా 14,830 మందికి పాజిటివ్, 36 మంది మృతి, యాక్టివ్ కేసులు 1,47,512
దేశంలో గత రెండు రోజులుగా కొత్త కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 4.26 మందికి కోవిడ్ టెస్టులను నిర్వహించగా... 14,830 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 18,159 మంది కరోనా నుంచి కోలుకోగా... 36 మంది మృతి చెందారు.
దేశంలో గత రెండు రోజులుగా కొత్త కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 4.26 మందికి కోవిడ్ టెస్టులను నిర్వహించగా... 14,830 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 18,159 మంది కరోనా నుంచి కోలుకోగా... 36 మంది మృతి చెందారు. దేశంలో యాక్టివ్ కేసులు 1,47,512కి తగ్గాయి. ఇక, ఇప్పటి వరకు 4,32,46,829 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 5,26,110 మంది కరోనాకు బలయ్యారు. ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 3.48 శాతంగా, క్రియాశీల రేటు 0.34 శాతంగా, రికవరీ రేటు 98.47 శాతంగా, మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,02,50,57,717 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయగా... నిన్న ఒక్క రోజే 30,42,476 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)