Covid in India: దేశంలో కొత్తగా 16,866 మందికి కరోనా, గత 24 గంటల్లో 18,148 మంది డిశ్చార్జ్, మరో 1,50,877 కేసులు యాక్టివ్‌

దేశంలో ఆదివారం 20,279 కేసులు నమోదవగా, తాజాగా 16,866 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,39,05,621కి చేరాయి. ఇందులో 4,32,28,670 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,074 మంది మరణించారు. మరో 1,50,877 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

Representative image

దేశంలో ఆదివారం 20,279 కేసులు నమోదవగా, తాజాగా 16,866 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,39,05,621కి చేరాయి. ఇందులో 4,32,28,670 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,074 మంది మరణించారు. మరో 1,50,877 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 18,148 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు 202.17 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement