Covid in India: దేశంలో కొత్తగా 2,202 మందికి కరోనా, మరో 27 మంది మృతి, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 17,317 కేసులు యాక్టివ్
దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,202 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ మహమ్మారి నుంచి మరో 2,550 మంది కోలుకున్నట్లు తెలిపింది. మరో 27 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 17,317 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,202 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ మహమ్మారి నుంచి మరో 2,550 మంది కోలుకున్నట్లు తెలిపింది. మరో 27 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 17,317 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. వీక్లీ పాజిటివిటి రేటు 0.59 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటి వరకు 191.37 కోట్ల కరోనా టీకా డోసులు పంపిణీ చేయగా, ఇందులో 12 నుంచి 14 ఏండ్ల పిల్లలకు 3.17 కోట్ల టీకా డోసులు పంపిణీ చేశారు.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)