Covid in India: దేశంలో గడిచిన 24 గంటల్లో 2,288 మందికి కరోనా, ప్రస్తుతం 19,637 కేసులు యాక్టివ్
దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,288 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరో 10 మంది చనిపోగా, 3,044 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 19,637 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 190.50 కోట్ల కొవిడ్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,288 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరో 10 మంది చనిపోగా, 3,044 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 19,637 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 190.50 కోట్ల కొవిడ్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)