COVID19 In India: దేశంలో కరోనా ఫోర్త్వేవ్ అలజడి, భారీగా పెరిగిన కేసులు, గత 24 గంటల్లో 5233 మందికి కరోనా, అత్యధికంగా మహారాష్ట్రలో 1881 కేసులు నమోదు, ఒక్క ముుంబై నుంచే 1242 కేసులు
దేశంలో మంగళవారం 3714 కేసులు నమోదవగా, తాజాగా ఆ సంఖ్య 5233కు పెరిగింది. దీంతో మొత్తం కేసులు 4,31,90,282కు ( Covid in India) చేరాయి. ఇందులో 4,26,36,710 మంది బాధితులు కోలుకున్నారు ఇప్పటివరకు 5,24,715 మంది మృతిచెందగా, 28,857 కేసులు (COVID19 In Inida) యాక్టివ్గా ఉన్నాయి.
దేశంలో మంగళవారం 3714 కేసులు నమోదవగా, తాజాగా ఆ సంఖ్య 5233కు పెరిగింది. దీంతో మొత్తం కేసులు 4,31,90,282కు ( Covid in India) చేరాయి. ఇందులో 4,26,36,710 మంది బాధితులు కోలుకున్నారు ఇప్పటివరకు 5,24,715 మంది మృతిచెందగా, 28,857 కేసులు (COVID19 In Inida) యాక్టివ్గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో ఏడుగురు మరణించగా, 1881 మంది డిశ్చార్జీ అయ్యారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 1881 కేసులు ఉన్నాయి. ఇందులో 1242 కేసులు ముంబైకి చెందినవేనని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక కేరళలో 1494, ఢిల్లీలో 450, కర్ణాటకలో 348, హర్యానాలో 227 కేసులు ఉన్నాయి.
కాగా, రోజువారీ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులు 0.07 శాతానికి చేరాయి. రికవరీ రేటు 98.72 శాతం, మరణాల రేటు 1.21 శాతంగా ఉన్నదని తెలిపింది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement
Advertisement