Coronavirus in India: దేశంలో ఒమిక్రాన్ కోవిడ్ వేరియంట్ లేదు, కొత్తగా 6,990 కరోనా కేసులు నమోదు, నిన్న 190 మంది కరోనాతో మృతి
దేశంలో కొత్త కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. నిన్న దేశంలో 6,990 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న 190 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. నిన్న 10,116 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
దేశంలో కొత్త కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. నిన్న దేశంలో 6,990 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న 190 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. నిన్న 10,116 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 1,00,543 మంది చికిత్స తీసుకుంటున్నారు. మొత్తం 3,40,18,299 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 4,68,980గా ఉంది. ఇప్పటివరకు మొత్తం 123,25,02,767 కరోనా డోసులను వినియోగించారు.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)