Delhi Air Pollution: ఢిల్లీని వణికిస్తున్న వాయు కాలుష్యం, బీఎస్‌-3 పెట్రోల్‌, బీఎస్‌-4 డీజిల్‌ కార్లపై నిషేధం విధించిన ఆప్ సర్కారు, చలికి తోడు భారీగా పేరుకుపోతున్న పొగమంచు

దేశ రాజధానిలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఆప్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కాలుష్యాన్ని వెదలజల్లే వాహనాలపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. బీఎస్‌-3 పెట్రోల్‌, బీఎస్‌-4 డీజిల్‌ కార్లపై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు వాహనాలపై నిషేధం కొనసాగుతుందని చెప్పారు.

Delhi Air Pollution. (Photo Credits: ANI)

దేశ రాజధానిలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఆప్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కాలుష్యాన్ని వెదలజల్లే వాహనాలపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. బీఎస్‌-3 పెట్రోల్‌, బీఎస్‌-4 డీజిల్‌ కార్లపై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు వాహనాలపై నిషేధం కొనసాగుతుందని చెప్పారు. కాగా గత రెండు రోజులుగా ఢిల్లీలో చలితీవ్రత పెరుగుతున్నది. చలికి తోడు భారీగా పొగమంచు పేరుకుపోతున్నది.ఫలితంగా వాయు కాలుష్యంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అలాగే ఎన్సీఆర్‌ పరిధిలోని రాష్ట్రాల్లో పంట వ్యర్థాలు కాల్చకుండా చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాలను అధికారులు కోరారు.వాయు కాలుష్యం మెరుగుపడితే ముందుగానే ఆంక్షలు సడలించనున్నట్లు పేర్కొన్నారు.

Here' s Update

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement