Delhi Excise policy Case: ఎనిమిదో సారి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు, మార్చి 4న హాజరుకావాలని ఆదేశాలు

ఆప్‌ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ ఎనిమిదో సారి సమన్లు జారీ చేసింది. మార్చి 4న ఈడీ ముందు హాజరుకావాలని మంగళవారం జారీ చేసిన సమన్లలో పేర్కొంది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం, మనీ లాండరింగ్‌ కేసులో ఇప్పటికే ఈడీ సీఎం కేజ్రీవాల్‌కు ఏడు సార్లు సమన్లు పంపిన విషయం తెలిసిందే.

Delhi CM Arvind Kejriwal

ఆప్‌ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ ఎనిమిదో సారి సమన్లు జారీ చేసింది. మార్చి 4న ఈడీ ముందు హాజరుకావాలని మంగళవారం జారీ చేసిన సమన్లలో పేర్కొంది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం, మనీ లాండరింగ్‌ కేసులో ఇప్పటికే ఈడీ సీఎం కేజ్రీవాల్‌కు ఏడు సార్లు సమన్లు పంపిన విషయం తెలిసిందే. ఆయన వరుసగా ఏడు సార్లు ఈడీ విచారణకు హాజరుకాకపోవటం గమనార్హం.ఓ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి ఈడీ ఇన్నిసార్లు సమన్లు జారీ చేయటం రికార్డుగా తెలుసోంది. సమన్లు జారీ చేసిన ప్రతిసారి తనను తప్పుడు కేసులో ఇరికించడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన ఆరోపణలు చేస్తున్నారు.

Here's PTI News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Posani Krishna Murali Case: ఆదోని కేసులో పోసాని కృష్ణమురళికి బెయిల్, ఇప్పటివరకూ మూడు కేసుల్లో బెయిల్ మంజూరు, హైకోర్టులో విచారణ దశలో క్వాష్‌ పిటిషన్‌

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

Advertisement
Advertisement
Share Now
Advertisement