Delhi Shocker: ఢిల్లీలో కాలుష్యం పెరిగింది, ప్రధాని మోదీ, ఢిల్లీ సీఎంతో మాట్లాడాలంటూ హైటెన్షన్ వోల్టేజీ విద్యుత్ స్తంభంపైకి ఎక్కి ఓ వ్యక్తి నిరసన

ఢిల్లీలో ఒక వ్యక్తి విద్యుత్ స్తంభం పైకి ఎక్కి హల్ చల్ చేశాడు. ప్రధాని మోదీ, ఢిల్లీ సీఎం అతిషి, భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌తో మాట్లాడేందుకు తనను అనుమతించాలంటూ డిమాండ్ చేశాడు. పోలీసులు, ఫైర్‌ సిబ్బంది అక్కడకు చేరుకుని ఆ వ్యక్తిని సురక్షితంగా కిందకు తీసుకువచ్చారు.

Man Climbs High-Voltage Pole in Yamuna Khada (Photo Credits: X/@ANI)

ఢిల్లీలో ఒక వ్యక్తి విద్యుత్ స్తంభం పైకి ఎక్కి హల్ చల్ చేశాడు. ప్రధాని మోదీ, ఢిల్లీ సీఎం అతిషి, భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌తో మాట్లాడేందుకు తనను అనుమతించాలంటూ డిమాండ్ చేశాడు. పోలీసులు, ఫైర్‌ సిబ్బంది అక్కడకు చేరుకుని ఆ వ్యక్తిని సురక్షితంగా కిందకు తీసుకువచ్చారు.

ఉద్యోగాల పేరుతో మైనర్ బాలికలతో వ్యభిచారం, 12 మంది మైనర్ బాలికలను రక్షించిన పోలీసులు, జువైనల్ హోంకు తరలింపు

బుధవారం ఉదయం పది గంటల సమయంలో ఢిల్లీలోని యమునా ఖాదర్ ప్రాంతంలోని హైటెన్షన్ వోల్టేజీ విద్యుత్ స్తంభంపైకి ఒక వ్యక్తి ఎక్కాడు. పర్యావరణ పరిరక్షణ గురించి ప్రధాని మోదీ, ఢిల్లీ సీఎం అతిషి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌తో మాట్లాడించాలని డిమాండ్‌ చేశాడు. దేశ రాజధానిలో గాలి, నీటి కాలుష్యం తీవ్ర స్థాయికి చేరిన నేపథ్యంలో ఈ సంఘటన కలకలం రేపింది.తాను టీచర్‌ అని ఆ వ్యక్తి తెలిపాడని, కాసేపు బెంగాల్‌, ఆ తర్వాత బీహార్‌కు చెందినట్లుగా అతడు చెప్పాడని పోలీస్‌ అధికారి తెలిపారు. అయితే అతడు ఏ ప్రాంతం వాడు, ఎందుకు ఇలా చేశాడన్న దానిపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు.

Here's ANI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Karnataka:పెళ్లిని దాచిపెట్టి లైంగిక అవసరాలు తీర్చుకుని వదిలేసిందంటూ ఉద్యోగి ఆత్మహత్య, ప్రేమలో పడి మోసపోకండి అంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసిన బాధితుడు

Double Murder in Kerala: దారుణం, భార్య ఫోన్‌లో కిస్ ఎమోజి చూసిన భర్త, ఆవేశం తట్టుకోలేక వేట కొటవలితో నరికి చంపిన భర్త, అడ్డు వచ్చిన ఆమె ప్రియుడిని కూడా కిరాతకంగా..

Bihar Shocker: వీళ్లు పోలీసులేనా, మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తిని దారుణంగా కర్రలతో కొట్టిన పోలీసులు, రోడ్డుపై పార్క్‌ చేసిన పోలీస్‌ వాహనానికి ఆనుకొని కూర్చోవడమే నేరం, ఇద్దరు సస్పెండ్‌

Mumbai Shocker: కొడుకు స్కూలుకు వెళ్లిన వెంటనే భార్యని, కూతురిని చంపిన భర్త, అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులే కారణం

Share Now