CM Himanta Biswa Sarma: రాహుల్ ఏ తండ్రికి జన్మించారో సాక్ష్యం కావాలని మేం అడిగామా.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎం హిమంతబిశ్వ శర్మ
అస్సాం సీఎం హిమంతబిశ్వ శర్మ తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 2016లో పాక్పై సర్జికల్ స్ట్రైక్ జరిగిందనడానికి సాక్ష్యం ఏదని అడిగిన రాహుల్పై ఆయన తీవ్ర పదజాలంతో విమర్శించారు. ‘రాహుల్ ఏ తండ్రికి జన్మించారో సాక్ష్యం కావాలని మేం అడిగామా’ అని శర్మ అన్నారు. జనరల్ బిపిన్ రావత్ నేతృత్వంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్పై సైన్యం చెప్పిందే అంతిమం అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.
అస్సాం సీఎం హిమంతబిశ్వ శర్మ తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 2016లో పాక్పై సర్జికల్ స్ట్రైక్ జరిగిందనడానికి సాక్ష్యం ఏదని అడిగిన రాహుల్పై ఆయన తీవ్ర పదజాలంతో విమర్శించారు. ‘రాహుల్ ఏ తండ్రికి జన్మించారో సాక్ష్యం కావాలని మేం అడిగామా’ అని శర్మ అన్నారు. జనరల్ బిపిన్ రావత్ నేతృత్వంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్పై సైన్యం చెప్పిందే అంతిమం అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ.. బీజేపీ విజయాలను ప్రశ్నించడం ద్వారా దేశాన్ని ఎప్పుడూ అవమానించడం దురదృష్టకరం. #MadeInIndia కోవిడ్ వ్యాక్సిన్ యొక్క సామర్థ్యాన్ని ప్రశ్నించడం ద్వారా, భారత సైన్యం యొక్క సర్జికల్ స్ట్రైక్ & దేశాన్ని ప్రశ్నించడం ద్వారా బిపిన్ రావత్ ను దేశాన్ని అవమానించిందని అన్నారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Telangana Assembly Sessions: 12 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 18న లేదా 19న రాష్ట్ర బడ్జెట్, ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చేనా!
Advertisement
Advertisement
Advertisement