CM Himanta Biswa Sarma: రాహుల్‌ ఏ తండ్రికి జన్మించారో సాక్ష్యం కావాలని మేం అడిగామా.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎం హిమంతబిశ్వ శర్మ

అస్సాం సీఎం హిమంతబిశ్వ శర్మ తాజాగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 2016లో పాక్‌పై సర్జికల్‌ స్ట్రైక్‌ జరిగిందనడానికి సాక్ష్యం ఏదని అడిగిన రాహుల్‌పై ఆయన తీవ్ర పదజాలంతో విమర్శించారు. ‘రాహుల్‌ ఏ తండ్రికి జన్మించారో సాక్ష్యం కావాలని మేం అడిగామా’ అని శర్మ అన్నారు. జనరల్‌ బిపిన్‌ రావత్‌ నేతృత్వంలో జరిగిన సర్జికల్‌ స్ట్రైక్‌పై సైన్యం చెప్పిందే అంతిమం అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.

Assam CM Himanta-Biswa-Sarma (photo-ANI)

అస్సాం సీఎం హిమంతబిశ్వ శర్మ తాజాగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 2016లో పాక్‌పై సర్జికల్‌ స్ట్రైక్‌ జరిగిందనడానికి సాక్ష్యం ఏదని అడిగిన రాహుల్‌పై ఆయన తీవ్ర పదజాలంతో విమర్శించారు. ‘రాహుల్‌ ఏ తండ్రికి జన్మించారో సాక్ష్యం కావాలని మేం అడిగామా’ అని శర్మ అన్నారు. జనరల్‌ బిపిన్‌ రావత్‌ నేతృత్వంలో జరిగిన సర్జికల్‌ స్ట్రైక్‌పై సైన్యం చెప్పిందే అంతిమం అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీ..  బీజేపీ విజయాలను ప్రశ్నించడం ద్వారా దేశాన్ని ఎప్పుడూ అవమానించడం దురదృష్టకరం. #MadeInIndia కోవిడ్ వ్యాక్సిన్ యొక్క సామర్థ్యాన్ని ప్రశ్నించడం ద్వారా, భారత సైన్యం యొక్క సర్జికల్ స్ట్రైక్ & దేశాన్ని ప్రశ్నించడం ద్వారా బిపిన్ రావత్ ను దేశాన్ని అవమానించిందని అన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement