Jammu and Kashmir Earthquake: జమ్మూకశ్మీర్‌లో భూకంపం, తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు, రిక్టరు స్కేలుపై భూకంప తీవ్రత 3.6గా నమోదు

జమ్మూకశ్మీర్‌ (Jammu And Kashmir)లో స్వల్ప భూకంపం సంభవించింది. కిస్త్వార్‌ (Kishtwar) ప్రాంతంలో మంగళవారం ఉదయం 8:53 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.6గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (National Centre for Seismology) వెల్లడించింది.

Earthquake (Photo Credits: X/@Top_Disaster)

జమ్మూకశ్మీర్‌ (Jammu And Kashmir)లో స్వల్ప భూకంపం సంభవించింది. కిస్త్వార్‌ (Kishtwar) ప్రాంతంలో మంగళవారం ఉదయం 8:53 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.6గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (National Centre for Seismology) వెల్లడించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ భూకంప ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం అందలేదు.

Here's News

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement