Earthquake in Punjab: పంజాబ్‌లో తెల్లవారు జామున భారీ భూకంపం, ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టిన స్థానికులు, ఎలాంటి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదని తెలిపిన అధికారులు

పంజాబ్‌లోని రూప్‌నగర్‌ బుధవారం తెల్లవారు జామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 3.2 తీవ్రతతో 1.13 గంటల సమయంలో ప్రకంపనలు వచ్చాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (NSC) పేర్కొంది. రూప్‌నగర్‌లో భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు తెలిపింది

Earthquake Representative Image (Photo Credit: PTI)

పంజాబ్‌లోని రూప్‌నగర్‌ బుధవారం తెల్లవారు జామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 3.2 తీవ్రతతో 1.13 గంటల సమయంలో ప్రకంపనలు వచ్చాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (NSC) పేర్కొంది. రూప్‌నగర్‌లో భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు తెలిపింది. రాత్రి సమయంలో ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో జనం భయాందోళనకు గురయ్యారు. ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే, ఇప్పటి వరకు ప్రకంపనలతో ఎలాంటి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదని అధికారులు పేర్కొన్నారు.

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement