Earthquake in Delhi: భారీ భూకంపంతో వణికిన ఉత్తర భారతదేశం, ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు, భయంతో పరిగెత్తిన జనాలు

ఉత్తర భారతదేశం భారీ భూకంపంతో వణికిపోయింది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఎన్సీఆర్‌ రీజియన్‌, పంజాబ్‌, జమ్ము కశ్మీర్‌లో భూమి కంపించింది. పొరుగు దేశం పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఈ ప్రభావం కనిపించింది. భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.1గా నమోదైంది.

Earthquake (Photo-ANI)

ఉత్తర భారతదేశం భారీ భూకంపంతో వణికిపోయింది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఎన్సీఆర్‌ రీజియన్‌, పంజాబ్‌, జమ్ము కశ్మీర్‌లో భూమి కంపించింది. పొరుగు దేశం పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఈ ప్రభావం కనిపించింది. భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.1గా నమోదైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే భూకంప కేంద్రం అఫ్గనిస్తాన్‌లో గుర్తించి పరిశోధన కేంద్రం. భూకంపం దాటికి ఎవరికి ఎటువంటి గాయాలు, ఆస్తి నష్టం జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది.

Here's News and Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement