Food Poisoning in Jharkhand: పానీ పూరీలతో జాగ్రత్త, కల్తీ చాట్ మసాలా తిని 80 మందికి అస్వస్థత, కడుపు నొప్పి, వాంతులతో ఆస్పత్రి పాలైన పిల్లలు
జార్ఖండ్లోని ధన్బాద్ జిల్లాలో కల్తీ ‘చాట్ మసాలా’ తిని 80 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
జార్ఖండ్లోని ధన్బాద్ జిల్లాలో కల్తీ ‘చాట్ మసాలా’ తిని 80 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
కర్మతాండ్ పంచాయతీ పరిధిలోని భోక్తాలో జాతర జరిగింది.ఈ సందర్భంగా హుచుక్తాన్ధాడ్ గ్రామానికి చెందిన సుమారు 80 మంది కల్తీ ‘చాట్ మసాలా’ తిని అనారోగ్యం పాలయ్యారు. జాతర నుంచి తిరిగి వచ్చిన తర్వాత కలుషిత ఆహారం వల్ల వారంతా కడుపు నొప్పి, వాంతులతో బాధపడ్డారు. దీంతో రాత్రి 10.30 గంటలకు వారిని షాహిద్ నిర్మల్ మహతో మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కు తరలించారు.
Here's Update
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement