H3N2 Virus: మహారాష్ట్రలో హెచ్‌3ఎన్‌2 కల్లోలం, అత్యధికంగా 352 కేసులు నమోదు, హెచ్‌3ఎన్‌2 వైరస్‌ సోకి ఎంబీబీఎస్ విద్యార్థి మృతి చెందినట్లుగా వార్తలు

మహారాష్ట్రలో హెచ్‌3ఎన్‌2 వైరస్‌ సోకి అహ్మద్ నగర్‌కు చెందిన ఓ ఎంబీబీఎస్ విద్యార్థి మృత్యువాత పడినట్లు అనుమానిస్తున్నారు. మార్చి 14న చనిపోయిన అతనికి హెచ్‌3ఎన్‌2తో పాటు కోవిడ్ కూడా ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది.

Representative image (Photo Credit- Pixabay)

మహారాష్ట్రలో హెచ్‌3ఎన్‌2 వైరస్‌ సోకి అహ్మద్ నగర్‌కు చెందిన ఓ ఎంబీబీఎస్ విద్యార్థి మృత్యువాత పడినట్లు అనుమానిస్తున్నారు. మార్చి 14న చనిపోయిన అతనికి హెచ్‌3ఎన్‌2తో పాటు కోవిడ్ కూడా ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. అయితే విద్యార్థి మృతికి గల ప్రధాన కారణం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఇతను ఇన్‌ఫ్లూయెంజాతో చనిపోయినట్లు అధికారిక ప్రకటన అయితే రాలేదు. మహారాష్ట్రలో 352 H3N2 వైరస్ కేసులు నమోదయినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.

Here's Update 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement