Haryana Rice Mill Collapse: హర్యానాలో ఘోర విషాదం, కార్మికులు నిద్రపోతుండగా కుప్పకూలిన రైస్ మిల్, నలుగురు మృతి, 20 మందికి గాయాలు

హర్యానాలోని కర్నాల్ లో మూడంతస్తుల రైస్ మిల్లు కుప్పకూలిన దుర్ఘటనలో నలుగురు కార్మికులు మరణించగా, మరో 20 తీవ్రంగా గాయపడ్డారు. కర్నాల్ నగరంలోని తరావూరి వద్ద ఉన్న మూడంతస్తుల శివశక్తి రైస్ మిల్లులో కార్మికులు నిద్రపోతుండగా సోమవారం రాత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది

Haryana Rice Mill Collapse: హర్యానాలో ఘోర విషాదం, కార్మికులు నిద్రపోతుండగా కుప్పకూలిన రైస్ మిల్, నలుగురు మృతి, 20 మందికి గాయాలు
A screengrab of the video shows rescue operations underway. (Photo credits: Twitter/@ANI)

హర్యానాలోని కర్నాల్ లో మూడంతస్తుల రైస్ మిల్లు కుప్పకూలిన దుర్ఘటనలో నలుగురు కార్మికులు మరణించగా, మరో 20 తీవ్రంగా గాయపడ్డారు. కర్నాల్ నగరంలోని తరావూరి వద్ద ఉన్న మూడంతస్తుల శివశక్తి రైస్ మిల్లులో కార్మికులు నిద్రపోతుండగా సోమవారం రాత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.(3 storey Rice mill Collapses) అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి శిథిలాల కింద ఉన్న వారిని వెలికితీస్తున్నారు. రైస్ మిల్లు ప్రాంతంలో 100మందిని ఖాళీ చేయించారు. రైస్ మిల్లు యజమానిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

YS Jagan on Vamsi Arrest: పట్టాభి రెచ్చగొట్టడం వల్లే గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి, వల్లభనేని వంశీ అరెస్ట్ అంతా ఓ కుట్ర అంటూ మండిపడిన వైఎస్ జగన్

Nellore DIG Kiran: వేరే మహిళతో న్యూడ్‌గా ఉన్న వీడియోలను భార్యకు పంపిన నెల్లూరు డీఐజీ కిరణ్, పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Weather Update: బంగాళాఖాతంలో దూసుకొస్తున్న తుఫాను, 13 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం, తెలుగు రాష్ట్రాలపై ప్రభావం ఎంతలా ఉంటుందంటే..

Ramzan 2025: ముస్లిం ఉద్యోగులు గంట ముందు ఆఫీసు నుండి వెళ్లిపోవచ్చు, రంజాన్ సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం, మార్చి 2 నుంచి మార్చి 31 వరకు వర్తింపు

Share Us