Tamilnadu Shocker: మద్రాస్ ఐఐటీలో వరుస ఆత్మహత్యలు, నాలుగు నెలల్లో నలుగురు విద్యార్ధులు సూసైడ్, తాజాగా ఉరేసుకొని చనిపోయిన మరో స్టూడెంట్
మద్రాస్ ఐఐటీలో (IIT Madras) వరుస ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. చెన్నైలోని ఐఐటీ క్యాంపస్ లో తాజాగా సెకండియర్ బీటెక్ విద్యార్ధి ఆత్మహత్యకు (student dies by suicide) పాల్పడ్డాడు.క్యాంపస్ లోని తన రూంలో ఉరేసుకొని చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని మధ్యప్రదేశ్కు చెందిన యువకుడిగా గుర్తించారు.
Chennai, April 21: మద్రాస్ ఐఐటీలో (IIT Madras) వరుస ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. చెన్నైలోని ఐఐటీ క్యాంపస్ లో తాజాగా సెకండియర్ బీటెక్ విద్యార్ధి ఆత్మహత్యకు (student dies by suicide) పాల్పడ్డాడు.క్యాంపస్ లోని తన రూంలో ఉరేసుకొని చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని మధ్యప్రదేశ్కు చెందిన యువకుడిగా గుర్తించారు. ఈ ఏడాది ఇప్పటివరకు మద్రాస్ ఐఐటీలో నలుగురు విద్యార్ధులు సూసైడ్ (Suicide) చేసుకున్నారు. 2018 నుంచి 12 మంది చనిపోయారు. తాజాగా ఈ నెల 2న కూడా బెంగాల్ కు చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇప్పుడు మరో స్టూడెంట్ చనిపోవడంతో వరుస మరణాలు కలకలం సృష్టిస్తున్నాయి.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement