Covid in India: దేశంలో భారీగా పెరుగుతున్న కేసులు, ఒక్క రోజులోనే 614 కొత్త కేసులు నమోదు, నలుగురు మృతి, 2,311కి పెరిగిన యాక్టివ్ కేసులు
దేశంలో ఒకే రోజు కొత్తగా 614 కొవిడ్ కేసులు రికార్డయ్యాయి. ఈ ఏడాది మే 21 తర్వాత భారీగా కేసులు నమోదవడంతో ఇదే తొలిసారి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,311కి పెరిగాయి. మరో వైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) జేఎన్.1 వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా వర్గీకరించింది.
దేశంలో ఒకే రోజు కొత్తగా 614 కొవిడ్ కేసులు రికార్డయ్యాయి. ఈ ఏడాది మే 21 తర్వాత భారీగా కేసులు నమోదవడంతో ఇదే తొలిసారి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,311కి పెరిగాయి. కేరళలో ముగ్గురు వ్యక్తులు, కర్ణాటకలో ఒకరు COVID-19 సంక్రమణ కారణంగా మరణించారు. మరో వైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) జేఎన్.1 వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా వర్గీకరించింది.
Here's News
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement