Covid in India: దేశంలో భారీగా పెరుగుతున్న కేసులు, ఒక్క రోజులోనే 614 కొత్త కేసులు నమోదు, నలుగురు మృతి, 2,311కి పెరిగిన యాక్టివ్ కేసులు

దేశంలో ఒకే రోజు కొత్తగా 614 కొవిడ్‌ కేసులు రికార్డయ్యాయి. ఈ ఏడాది మే 21 తర్వాత భారీగా కేసులు నమోదవడంతో ఇదే తొలిసారి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,311కి పెరిగాయి. మరో వైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) జేఎన్‌.1 వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌గా వర్గీకరించింది.

Coronavirus

దేశంలో ఒకే రోజు కొత్తగా 614 కొవిడ్‌ కేసులు రికార్డయ్యాయి. ఈ ఏడాది మే 21 తర్వాత భారీగా కేసులు నమోదవడంతో ఇదే తొలిసారి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,311కి పెరిగాయి. కేరళలో ముగ్గురు వ్యక్తులు, కర్ణాటకలో ఒకరు COVID-19 సంక్రమణ కారణంగా మరణించారు. మరో వైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) జేఎన్‌.1 వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌గా వర్గీకరించింది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement