COVID in India: దేశంలో గత 24 గంటల్లో 2,85,914 మందికి కరోనా, నిన్న 665 మంది మృతి, రోజువారీ పాజిటివిటీ రేటు 16.16 శాతం
దేశంలో మొన్న 2,55,874 కరోనా కేసులు నమోదు కాగా, నిన్న 2,85,914 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్లో వివరాలు తెలిపింది. కరోనాతో నిన్న 665 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, నిన్న కరోనా నుంచి 2,99,073 మంది కోలుకున్నారు.
దేశంలో మొన్న 2,55,874 కరోనా కేసులు నమోదు కాగా, నిన్న 2,85,914 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్లో వివరాలు తెలిపింది. కరోనాతో నిన్న 665 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, నిన్న కరోనా నుంచి 2,99,073 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 22,23,018 మంది చికిత్స పొందుతున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 16.16 శాతంగా ఉంది. ఇప్పటివరకు మొత్తం 1,63,58,44,536 వ్యాక్సిన్ డోసులు వేశారు.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)