Covid in India: దేశంలో కొత్తగా 1,086 కరోనా కేసులు, గత 24 గంటల్లో 71 మంది మృతి, ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 11,871 కేసులు యాక్టివ్‌

దేశంలో గ‌త కొద్ది రోజుల నుంచి అతి త‌క్కువ సంఖ్య‌లో పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 1,086 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 71 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది. క‌రోనా నుంచి మ‌రో 1,198 మంది కోలుకున్నారు

Coronavirus | Representational Image | (Photo Credits: ANI)

దేశంలో గ‌త కొద్ది రోజుల నుంచి అతి త‌క్కువ సంఖ్య‌లో పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 1,086 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 71 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది. క‌రోనా నుంచి మ‌రో 1,198 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 11,871 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో 5,21,487 మంది మ‌ర‌ణించారు. డైలీ పాజిటివిటీ రేటు 0.23 శాతంగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు 185.04 కోట్ల వ్యాక్సిన్ డోసుల‌ను పంపిణీ చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement